డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష

- April 19, 2018 , by Maagulf
డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకోసం అమెరికాలోని ప్రవాస తెలుగువారు  తమ మద్దతు తెలుపుతున్నారు.  ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ డల్లాస్ లోని వైసీపీ  కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు.  స్థానిక గాంధీ పార్కులో వారు ప్లేకార్డ్స్, బ్యానర్లు పట్టుకొని తమ నిరసన తెలియజేశారు.  హోదావిషయంలో కొందరు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com