డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష
- April 19, 2018
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకోసం అమెరికాలోని ప్రవాస తెలుగువారు తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక గాంధీ పార్కులో వారు ప్లేకార్డ్స్, బ్యానర్లు పట్టుకొని తమ నిరసన తెలియజేశారు. హోదావిషయంలో కొందరు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









