డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష
- April 19, 2018
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకోసం అమెరికాలోని ప్రవాస తెలుగువారు తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక గాంధీ పార్కులో వారు ప్లేకార్డ్స్, బ్యానర్లు పట్టుకొని తమ నిరసన తెలియజేశారు. హోదావిషయంలో కొందరు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







