అత్యాచారాలపై పెదవి మెదిపిన మోదీ
- April 19, 2018
సెంట్రల్ లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ లో జరిగిన అత్యాచార ఘటనలపై ప్రధాని మోదీ పెదవి విప్పారు. అత్యాచారాన్ని అత్యాచారంగానే భావించాలని.. అయితే భారతీయ యువ కూతుళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేది లేదని మోదీ అన్నారు. కథువాలో చిన్నారిని రేప్ చేయడమంటే ఆ నేరం సమాజానిదే అని ప్రధాని తెలిపారు. రేప్ ఘటనలపై రాజకీయాలు చేయడం మరింత పెద్ద తప్పు అవుతుందని అన్నారు. అత్యాచారం లాంటి ఘటనలను ప్రభుత్వాలతో పోల్చలేమన్నారు. ఇలాంటి వాటిని ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









