అత్యాచారాలపై పెదవి మెదిపిన మోదీ
- April 19, 2018
సెంట్రల్ లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ లో జరిగిన అత్యాచార ఘటనలపై ప్రధాని మోదీ పెదవి విప్పారు. అత్యాచారాన్ని అత్యాచారంగానే భావించాలని.. అయితే భారతీయ యువ కూతుళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేది లేదని మోదీ అన్నారు. కథువాలో చిన్నారిని రేప్ చేయడమంటే ఆ నేరం సమాజానిదే అని ప్రధాని తెలిపారు. రేప్ ఘటనలపై రాజకీయాలు చేయడం మరింత పెద్ద తప్పు అవుతుందని అన్నారు. అత్యాచారం లాంటి ఘటనలను ప్రభుత్వాలతో పోల్చలేమన్నారు. ఇలాంటి వాటిని ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!









