భారత ఫొటోగ్రాఫర్‌కు పులిట్జర్ బహుమతి

- April 19, 2018 , by Maagulf
భారత ఫొటోగ్రాఫర్‌కు పులిట్జర్ బహుమతి

రోహింగ్యాల దురవస్థకు దర్పణం పడుతున్న ఈ చిత్రానికి పులిట్జర్‌ బహుమతి దక్కింది. బంగాళాఖాతం మీదుగా పడవ ద్వారా బంగ్లాదేశ్‌-మయన్మార్‌ సరిహద్దులు దాటి అలసిపోయిన ఓ మహిళ తీరంలోనే మోకాళ్లపై కుప్పకూలిన దృశ్యాన్ని భారత ఫొటోగ్రాఫర్‌ డానిష్‌ సిద్దిఖీ తన కెమెరాలో బంధించారు. మానవీయత ఉట్టి పడిన ఈ ఫొటోకు ఫీచర్‌ ఫొటోగ్రఫీ విభాగంలో పులిట్జర్‌ బహుమతి లభించింది. రోహింగ్యాల వలసలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com