భారత ఫొటోగ్రాఫర్కు పులిట్జర్ బహుమతి
- April 19, 2018రోహింగ్యాల దురవస్థకు దర్పణం పడుతున్న ఈ చిత్రానికి పులిట్జర్ బహుమతి దక్కింది. బంగాళాఖాతం మీదుగా పడవ ద్వారా బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులు దాటి అలసిపోయిన ఓ మహిళ తీరంలోనే మోకాళ్లపై కుప్పకూలిన దృశ్యాన్ని భారత ఫొటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖీ తన కెమెరాలో బంధించారు. మానవీయత ఉట్టి పడిన ఈ ఫొటోకు ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో పులిట్జర్ బహుమతి లభించింది. రోహింగ్యాల వలసలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ