ఈజిప్టు రాజధాని కైరోలో బాంబు పేలుడు
- December 04, 2015
ఈజిప్టు రాజధాని కైరోలో బాంబు పేలిన ఘటనలో 16 మంది మృతిచెందారు. నగరంలోని అగౌజా ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్లోకి ఆగంతకులు బాంబును విసిరారు. మాస్కులతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు రెస్టారెంట్లోకి బాంబును విసిరి పారిపోయారు. ఓ నైట్ క్లబ్ను ఆగంతకులు టార్గెట్ చేసిన పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దాడికి దిగింది ఎవరన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఇటీవల ఈజిప్టులో మిలిటెంట్ల అరాచకాలు ఎక్కువవుతున్నాయి. దాంతో వాళ్ల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







