తిరుమలలో ఉగ్రవాదుల కలకలం

- December 04, 2015 , by Maagulf
తిరుమలలో ఉగ్రవాదుల కలకలం

తిరుమలలో ఉగ్రవాదుల కలకలం రేగింది. నలుగురు ఉగ్రవాదులు తిరుమలకు చేరుకుని అక్కడ లాకర్ తీసుకుని సెల్‌ఫోన్లు పెట్టి వెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు తిరుమలలో సోదాలు నిర్వహిస్తున్నారు. రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలంతా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com