తిరుమలలో ఉగ్రవాదుల కలకలం
- December 04, 2015
తిరుమలలో ఉగ్రవాదుల కలకలం రేగింది. నలుగురు ఉగ్రవాదులు తిరుమలకు చేరుకుని అక్కడ లాకర్ తీసుకుని సెల్ఫోన్లు పెట్టి వెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు తిరుమలలో సోదాలు నిర్వహిస్తున్నారు. రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలంతా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









