ఏపీ స్పెషల్ స్టేటస్ కై సంఘీభావంగా కువైట్ సోదరుల నిరసన
- April 20, 2018కువైట్: కేంద్రం ఏపీకి చేసిన అన్యాయానికి నిరసనగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజున తలపెట్టిన దీక్షకు సంఘీభావంగా కువైట్లో తెలుగు దేశం కువైట్ ఆధ్వర్యంలో 20/4/2018 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఫర్వానియా ద్వైహి పాలస్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అందరూ పాల్గొనడం జరిగింది.తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకరరావు ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మోహన్ బాబు అధికార ప్రతినిధిలు సుబ్బారెడ్డి, షేక్ బాషా, మైనారిటీ వింగ్ లీడర్ రహంతుల్లా, పి.ఆర్ ఓ.లు మద్దిన ఈశ్వర్ నాయుడు, ముస్తాక్ ఖాన్, మైనారిటీ వింగ్ సెక్రెటరీ అబ్దుల్ కరీమ్, టీమ్ శ్రీను, జైచంద్ర నాయుడు, సాయం శ్రీధర్, మేము సైతం నాగముని, సాయిక్రిష్ణ, శ్రీనివాసులు నాయుడు, బోయపాటి శ్రీను, గూడె నాగార్జున చౌదరి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!