యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- April 16, 2026
యూఏఈ: మిడిలీస్టులో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా.. యూఏఈలోని ప్రైవేట్ స్కూళ్లతోపాటు నర్సరీలు, కిండర్ గార్డెన్ల బస్సు సర్వీసులను వాయిదా వేస్తున్నట్లు యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే, తదుపరి నిర్ణయం వీక్లీ సమీక్ష సందర్భంగా తీసుకుంటామని, సంబంధిత అధికారులతో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. పాఠశాల బస్సు సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని అధికారిక, ఆమోదిత ఛానెళ్ల ద్వారా ప్రకటించబదుతుందని తెలిపింది.
ఒక నెల కంటే ఎక్కువ రోజులపాటు రిమోట్ లెర్నింగ్ క్లాసుల తర్వాత, యూఏఈ వ్యాప్తంగా విద్యార్థులు ఏప్రిల్ 20 నుండి ప్రత్యక్ష తరగతులకు హాజరు కావడం ప్రారంభిస్తారు.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు రిమోట్ లెర్నింగ్ కు మారిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







