ఏపీ స్పెషల్ స్టేటస్ కై సంఘీభావంగా కువైట్ సోదరుల నిరసన
- April 20, 2018




కువైట్: కేంద్రం ఏపీకి చేసిన అన్యాయానికి నిరసనగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజున తలపెట్టిన దీక్షకు సంఘీభావంగా కువైట్లో తెలుగు దేశం కువైట్ ఆధ్వర్యంలో 20/4/2018 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఫర్వానియా ద్వైహి పాలస్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అందరూ పాల్గొనడం జరిగింది.తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకరరావు ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మోహన్ బాబు అధికార ప్రతినిధిలు సుబ్బారెడ్డి, షేక్ బాషా, మైనారిటీ వింగ్ లీడర్ రహంతుల్లా, పి.ఆర్ ఓ.లు మద్దిన ఈశ్వర్ నాయుడు, ముస్తాక్ ఖాన్, మైనారిటీ వింగ్ సెక్రెటరీ అబ్దుల్ కరీమ్, టీమ్ శ్రీను, జైచంద్ర నాయుడు, సాయం శ్రీధర్, మేము సైతం నాగముని, సాయిక్రిష్ణ, శ్రీనివాసులు నాయుడు, బోయపాటి శ్రీను, గూడె నాగార్జున చౌదరి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







