ఏపీ స్పెషల్ స్టేటస్ కై సంఘీభావంగా కువైట్ సోదరుల నిరసన
- April 20, 2018కువైట్: కేంద్రం ఏపీకి చేసిన అన్యాయానికి నిరసనగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజున తలపెట్టిన దీక్షకు సంఘీభావంగా కువైట్లో తెలుగు దేశం కువైట్ ఆధ్వర్యంలో 20/4/2018 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఫర్వానియా ద్వైహి పాలస్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అందరూ పాల్గొనడం జరిగింది.తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకరరావు ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మోహన్ బాబు అధికార ప్రతినిధిలు సుబ్బారెడ్డి, షేక్ బాషా, మైనారిటీ వింగ్ లీడర్ రహంతుల్లా, పి.ఆర్ ఓ.లు మద్దిన ఈశ్వర్ నాయుడు, ముస్తాక్ ఖాన్, మైనారిటీ వింగ్ సెక్రెటరీ అబ్దుల్ కరీమ్, టీమ్ శ్రీను, జైచంద్ర నాయుడు, సాయం శ్రీధర్, మేము సైతం నాగముని, సాయిక్రిష్ణ, శ్రీనివాసులు నాయుడు, బోయపాటి శ్రీను, గూడె నాగార్జున చౌదరి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ