ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి
- April 22, 2018ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఆదివారం దారుణం జరిగింది. ఎన్నికల నమోదు కేంద్రం వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 31 మంది మరణించారు, 50 మంది గాయపడ్డారు. ఓ బాంబర్ నడుస్తూ వచ్చాడని, ఎన్నికల నమోదు కేంద్రం వద్ద అధికారులు ఐడీ కార్డులు జారీ చేస్తుండగా, ఆ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. మీడియా కథనాల ప్రకారం ఈ దాడిలో 31 మంది మరణించినట్లు, 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి