విమానంలో దోమల్ని చంపిన ట్వింకిల్ ఖన్నా
- April 22, 2018
బాలీవుడ్ నటి, నిర్మాత ట్వింకిల్ ఖన్నా తాజాగా ఎయిర్లైన్స్పై ట్వీట్ చేసింది. ఇటీవల ఆమె విమానంలో ప్రయాణిస్తూ సీటు బెల్టు పెట్టుకుంటుండగా దోమలు కనిపించడంతో ఏడు దోమలను చంపారట. దీనిపై ట్వీట్ చేస్తూ 'ఫ్లయిట్ సీటు కింద లైఫ్ జాకెట్ ఉంచేందుకు బదులు ఓడోమస్ ట్యూబ్ పెట్టుకోండి. నేను ఇప్పుడే దోమలను చంపాను. వేరే ప్రమాదానికి బదులు డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయే ముప్పు పొంచివుంది' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్కు నెటిజన్ల నుండి భిన్న స్పందనలు ఎదురయ్యాయి.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!