విమానంలో దోమల్ని చంపిన ట్వింకిల్ ఖన్నా
- April 22, 2018
బాలీవుడ్ నటి, నిర్మాత ట్వింకిల్ ఖన్నా తాజాగా ఎయిర్లైన్స్పై ట్వీట్ చేసింది. ఇటీవల ఆమె విమానంలో ప్రయాణిస్తూ సీటు బెల్టు పెట్టుకుంటుండగా దోమలు కనిపించడంతో ఏడు దోమలను చంపారట. దీనిపై ట్వీట్ చేస్తూ 'ఫ్లయిట్ సీటు కింద లైఫ్ జాకెట్ ఉంచేందుకు బదులు ఓడోమస్ ట్యూబ్ పెట్టుకోండి. నేను ఇప్పుడే దోమలను చంపాను. వేరే ప్రమాదానికి బదులు డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయే ముప్పు పొంచివుంది' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్కు నెటిజన్ల నుండి భిన్న స్పందనలు ఎదురయ్యాయి.
తాజా వార్తలు
- ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్
- టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
- బైబ్యాక్ ఆప్షన్, సర్వీస్ ఛార్జీలు లేవు: దుబాయ్ డెవలపర్లు..!!
- రియాద్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు ప్రవాస మహిళల అరెస్ట్..!!
- దుబాయ్ లూప్: ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి హై-స్పీడ్ భూగర్భ రవాణా వ్యవస్థ..!!
- ఫిబ్రవరి 21-22 తేదీలలో ఒమన్ మస్కట్ మారథాన్ 2025..!!
- ఎండోమెంట్ కంపెనీల స్థాపన, లైసెన్సింగ్పై అబుదాబిలో కొత్త నియమాలు..!!
- రమదాన్ ముందు తనిఖీలు.. షువైఖ్లోని తొమ్మిది దుకాణాలకు జరిమానా..!!
- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసిన హోమ్ మంత్రి అనిత
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!