ఎన్నికల ప్రచారంలో ప్రముఖులు
- April 22, 2018కర్నాటక శాసనసభ ఎన్నికల నామినేషన్ల సమర్పణకు ఇక ఒక రోజే గడువు ఉండటంతో ఇప్పుడు అన్నీ పార్టీల దృష్టి ప్రచారంపై పడింది. కాంగ్రెస్, బీజేపీలు దేశంలోని ప్రముఖులను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే అతిరథుల ప్రచారానికి ప్రాంతాలు, తేదీలు ఖరారయ్యాయి. ప్రధాని మోదీ ఈ నెల 29 నుంచి 16 చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. హేమామాలిని, యూపీ సీఎం యోగి కూడా బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ, మన్మోహన్, చిరంజీవి, ఖుష్బు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కన్నడ నటి రమ్య ప్రచారానికి సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్