తెలుగు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన డప్పు కళాకారులు
- April 23, 2018700మంది కళాకారులు..25నిమిషాలపాటు డప్పు వాయిస్తూ గిన్నీస్ రికార్డ్ సాధించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో కళారవలిలో ఈ ఈవెంట్ నిర్వహించారు. వందలాది మంది కళాకారుల డప్పుల దరువుతో అదరగొట్టారు. తెలుగు గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించారు. డప్పు కళాకారులకు మంత్రి ఈటెల అభినందించారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష
- దుబాయ్ వ్యక్తి రెస్క్యూ మిషన్: గర్భిణీ నర్సు, వృద్ధ జంట, పర్యాటకులు సేఫ్
- ఖతార్-ఇండియా మధ్య స్థిరమైన వాణిజ్య వృద్ధి..భారత రాయబారి
- క్లౌడ్-సీడింగ్ పుకార్లను ఖండించిన యూఏఈ