సౌదీ అరేబియా:రోడ్డు ప్రమాదంలో 4 గురు ఉమ్రా యాత్రీకుల మృతి
- April 23, 2018సౌదీ అరేబియాలో నలుగురు బ్రిటన్కి చెందినవారు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటిష్ ట్రావెల్ కంపెనీ పేర్కొంది. హాషిమ్ ట్రావెల్ వెల్లడించిన వివరాల ప్రకారం 18 మందితో యాత్రీకులతో కూడిన బస్సు మక్కా నుంచి మదీనా వైపు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. గాసోలైన్ ట్యాంకర్ని బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా వెస్ట్ ప్రాంతంలోని అల్ ఖైస్కి దగ్గరలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫారిన్ ఆఫీస్ పేర్కొంది. 15 ఏళ్ళుగా యాత్రీకులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..