బిడిఎఫ్ చీఫ్పై హత్యాయత్నం: ముగ్గురికి మరణ శిక్ష
- April 25, 2018
మనామా: మిలిటరీ కోర్ట్ ఆఫ్ అపీల్, నలుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫాని హత్య చేసేందుకుగాను వీరు ప్రయత్నించారు. దోషుల్లో ముబారక్ అదెల్ ముబారక్ మహానా (సోల్జర్), ఫాదెల్ అల్ సయ్యెద్ అబ్బాస్ హస్సన్ రాధి, సయ్యద్ అలావి హుస్సేన్ అలావి హుస్సేన్, మొహమ్మద్ అబ్దుల& హాసన్ అహ్మద్ అల్ మెగ్తావి వున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







