బిడిఎఫ్ చీఫ్పై హత్యాయత్నం: ముగ్గురికి మరణ శిక్ష
- April 25, 2018మనామా: మిలిటరీ కోర్ట్ ఆఫ్ అపీల్, నలుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫాని హత్య చేసేందుకుగాను వీరు ప్రయత్నించారు. దోషుల్లో ముబారక్ అదెల్ ముబారక్ మహానా (సోల్జర్), ఫాదెల్ అల్ సయ్యెద్ అబ్బాస్ హస్సన్ రాధి, సయ్యద్ అలావి హుస్సేన్ అలావి హుస్సేన్, మొహమ్మద్ అబ్దుల& హాసన్ అహ్మద్ అల్ మెగ్తావి వున్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..