బిడిఎఫ్‌ చీఫ్‌పై హత్యాయత్నం: ముగ్గురికి మరణ శిక్ష

- April 25, 2018 , by Maagulf
బిడిఎఫ్‌ చీఫ్‌పై హత్యాయత్నం: ముగ్గురికి మరణ శిక్ష

మనామా: మిలిటరీ కోర్ట్‌ ఆఫ్‌ అపీల్‌, నలుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. బహ్రెయిన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (బిడిఎఫ్‌) కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫాని హత్య చేసేందుకుగాను వీరు ప్రయత్నించారు. దోషుల్లో ముబారక్‌ అదెల్‌ ముబారక్‌ మహానా (సోల్జర్‌), ఫాదెల్‌ అల్‌ సయ్యెద్‌ అబ్బాస్‌ హస్సన్‌ రాధి, సయ్యద్‌ అలావి హుస్సేన్‌ అలావి హుస్సేన్‌, మొహమ్మద్‌ అబ్దుల& హాసన్‌ అహ్మద్‌ అల్‌ మెగ్తావి వున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com