బిడిఎఫ్ చీఫ్పై హత్యాయత్నం: ముగ్గురికి మరణ శిక్ష
- April 25, 2018
మనామా: మిలిటరీ కోర్ట్ ఆఫ్ అపీల్, నలుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫాని హత్య చేసేందుకుగాను వీరు ప్రయత్నించారు. దోషుల్లో ముబారక్ అదెల్ ముబారక్ మహానా (సోల్జర్), ఫాదెల్ అల్ సయ్యెద్ అబ్బాస్ హస్సన్ రాధి, సయ్యద్ అలావి హుస్సేన్ అలావి హుస్సేన్, మొహమ్మద్ అబ్దుల& హాసన్ అహ్మద్ అల్ మెగ్తావి వున్నారు.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







