దొంగిలించిన డీజిల్ అమ్మకాలు: ఇద్దరు వలసదారుల అరెస్ట్
- April 26, 2018
మస్కట్: ఇద్దరు వలసదారులు తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి డీజిల్ని దొంగిలించి, అలా దొంగిలించిన డీజిల్ని వేరే చోట విక్రయిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. అదామ్ పోలీస్ స్టేషన్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఇద్దరు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసిందనీ, వారి నుంచి 33 ట్యాంకుల్ని (డీజిల్ స్టోరేజ్ కోసం వినియోగిస్తున్నవి) స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







