దొంగిలించిన డీజిల్ అమ్మకాలు: ఇద్దరు వలసదారుల అరెస్ట్
- April 26, 2018మస్కట్: ఇద్దరు వలసదారులు తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి డీజిల్ని దొంగిలించి, అలా దొంగిలించిన డీజిల్ని వేరే చోట విక్రయిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. అదామ్ పోలీస్ స్టేషన్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఇద్దరు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసిందనీ, వారి నుంచి 33 ట్యాంకుల్ని (డీజిల్ స్టోరేజ్ కోసం వినియోగిస్తున్నవి) స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్