యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- April 27, 2018చిన్న పాటి రీలీఫ్ తర్వాత యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ వీకెండ్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. ఉమ్ అజిముల్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.45 నిమిషాల ప్రాంతంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించింది. శుక్రవారం ఆకాశం కొంతమేర మేఘావృతంగా ఉంటుంది. అయితే ఉష్ణోగ్రతల్లో మాత్రం తగ్గుదల వుండదు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగొచ్చు. ముందు ముందు వాతావరణం మరింత వేడెక్కుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన