అణు పరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నాం - ప్రకటించిన దక్షిణ కొరియా
- April 28, 2018
సియోల్ : వచ్చే నెలలో దేశంలో ఉన్న అణుపరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ హామీనిచ్చారని ఆదివారం మూన్జే అధికార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని అధికార ప్రతినిధి విలేకరులకు తెలిపారు.
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..