ఆ విషయంపై చంద్రబాబుతోనూ చర్చిస్తాను: ముఖ్యమంత్రి కెసిఆర్
- April 29, 2018దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో భేటీ తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. సమాఖ్య వ్యవస్థతోనే భారత్కు మనుగడ అన్నారు కేసీఆర్. థర్డ్ ఫ్రంట్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలన్నారు. చాలా అంశాలపై స్టాలిన్తో చర్చించామన్నారు. ఈ భేటీలను రాజకీయ కోణంలో కాకుండా.. దేశాభివృద్ధికి సరికొత్త దిక్సూచిగా చూడాలన్నారు కేసీఆర్. జాతీయ పార్టీలు మౌలిక వసతులు కల్పించలేకపోయాయని, రాష్ట్రాలకు మరింతగా అధికారాలు, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. మే 10న తెలంగాణకు రావాలని స్టాలిన్ను ఆహ్వానించినట్లు తెలిపారు.
ఫ్రంట్ విషయమై మరో రెండు మూడు నెలల తర్వాత ఓ క్లారిటీ వస్తుందని కేసీఆర్ అన్నారు. ఫ్రంట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని చెప్పారు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం