'మహానటి' ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా స్టార్ హీరో..
- May 01, 2018భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి నందమూరి తారక్ విచ్చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. ఇప్పుడు అదే బాటలో మహానటి కూడా నడుస్తోంది. ఓ స్టార్ హీరోని గెస్ట్గా పిలవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు రిలీజై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ రోజు మంగళవారం మిగిలిన పాటలను కూడా రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నాడని సమాచారం.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం