ప్రపంచ కాలుష్య నగరాల్లో ముంబయికి 4వ స్థానం
- May 01, 2018
ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం చేరింది. ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది కైరో, ఢాకా, బీజింగ్ నగరాలు కాలుష్య నగరాలుగా నిలిచాయి. ముంబయిలో ప్రతి పది మందిలో 9 మంది కలుషిత వాయువును పీలుస్తున్నారని గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ డేటాబేస్ వెల్లడించింది. చంద్రాపూర్, నాగ్ పూర్, నవీ ముంబయి, పూణే, షోలాపూర్ నగరాల్లో కూడా కాలుష్యం పెరిగిందని తాజా గణాంకాలు తేటతెల్లం చేశాయి. కలుషిత వాయువులను నిరోధించకుంటే ఊపిరితిత్తుల వ్యాధులు, లంగ్ కేన్సర్ లాంటి వ్యాధుల ముప్పు పెరిగే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు