దుబాయ్:డ్రాగన్ మార్ట్ దగ్గర యూఏఈ వీసా - మెడికల్ సెంటర్
- May 02, 2018దుబాయ్:రెసిడెన్సీ వీసాల జారీ, రెన్యువల్కి సంబందించి కొత్త మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్ని డ్రాగన్ మార్ట్ వద్ద ప్రారంభించారు. ఈ సెంటర్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, స్మార్ట్ టెక్నాలజీస్ని అందుబాటులో వుంచారు. వెయిటింగ్ టైమ్ని తగ్గించేలా పలు ఏర్పాట్లు ఇక్కడ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసిడ్యూర్స్, అవసరమైన మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కేవలం 40 నిమిషాల్లోపే పూర్తవుతాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లను 48 గంటల్లోపే మంజూరు చేస్తారు. హెల్త్ క్లినిక్స్ అండ్ సెంటర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దెల్ రహ్మాన్ రంద్ మాట్లాడుతూ, మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ సిస్టమ్కి సంబంధించి క్వాలిటేటివ్ స్టెప్, కమ్యూనికబుల్ డిసీజెస్ను సమాజం నుంచి దూరం చేయడానికి మెరుగైన విధానమని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!