కార్ల దొంగతనం: ఇద్దరి అరెస్ట్
- May 02, 2018మస్కట్: అల్ ఖౌద్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన కార్లను దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటిదాకా ఐదు కార్లను వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రేన్ల ద్వారా కార్లను దొంగిలించి, ఓ రిపెయిర్ షాప్కి ఆ కార్లను తరలించి, వాటిని అక్కడ డిస్మాండిల్ చేసి, విడిభాగాల్ని విక్రయిస్తున్నట్లు వవరించారు పోలీసు అధికారులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి కార్లను దొంగిలించినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!