కార్ల దొంగతనం: ఇద్దరి అరెస్ట్
- May 02, 2018మస్కట్: అల్ ఖౌద్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన కార్లను దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటిదాకా ఐదు కార్లను వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రేన్ల ద్వారా కార్లను దొంగిలించి, ఓ రిపెయిర్ షాప్కి ఆ కార్లను తరలించి, వాటిని అక్కడ డిస్మాండిల్ చేసి, విడిభాగాల్ని విక్రయిస్తున్నట్లు వవరించారు పోలీసు అధికారులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి కార్లను దొంగిలించినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం