'ట్రంప్'ను నోబెల్ శాంతి బహుమతి వరించనుందా?
- May 02, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71)ను ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించనుందా? ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించినందుకు గాను రిపబ్లికన్ నాయకులు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ 'నా కర్తవ్యం నేను నిర్వహించాను' అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉత్తరకొరియాతో తాను శాంతినే కోరుకున్నానన్నారు. ఇప్పటివరకూ నలుగురు అమెరికా అధ్యక్షులకి నోబెల్ శాంతి పురస్కారాలు లభించాయి.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి