'ట్రంప్'ను నోబెల్ శాంతి బహుమతి వరించనుందా?
- May 02, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71)ను ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించనుందా? ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించినందుకు గాను రిపబ్లికన్ నాయకులు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ 'నా కర్తవ్యం నేను నిర్వహించాను' అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉత్తరకొరియాతో తాను శాంతినే కోరుకున్నానన్నారు. ఇప్పటివరకూ నలుగురు అమెరికా అధ్యక్షులకి నోబెల్ శాంతి పురస్కారాలు లభించాయి.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!