దీక్ష విరమణ.
- May 07, 2015
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగురోజులుగా ఆమరణ దీక్ష చేసిన సినీనటుడు శివాజీ , ఎట్టకేలకు తన ఆందోళనను విరమించుకున్నారు. గుంటూరు ఆసుపత్రి నుంచి గతరాత్రి డిశ్చార్చి అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఏపీకి చెందిన నాయకులు స్పందించిన తీరు పట్ల సంతృప్తి చెందినట్టు చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై కేంద్రంతో చర్చిస్తానని చెప్పడంతో శివాజీ దీక్ష విరమణకు కారణమైంది. తన దీక్షకు మద్దతు ఇచ్చినవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన లక్ష్యం నెరవేరుతుందన్న విశ్వాసాన్ని శివాజీ వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









