దీక్ష విరమణ.
- May 07, 2015
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగురోజులుగా ఆమరణ దీక్ష చేసిన సినీనటుడు శివాజీ , ఎట్టకేలకు తన ఆందోళనను విరమించుకున్నారు. గుంటూరు ఆసుపత్రి నుంచి గతరాత్రి డిశ్చార్చి అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఏపీకి చెందిన నాయకులు స్పందించిన తీరు పట్ల సంతృప్తి చెందినట్టు చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై కేంద్రంతో చర్చిస్తానని చెప్పడంతో శివాజీ దీక్ష విరమణకు కారణమైంది. తన దీక్షకు మద్దతు ఇచ్చినవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన లక్ష్యం నెరవేరుతుందన్న విశ్వాసాన్ని శివాజీ వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







