నేపాల్ - భారత్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభించిన మోదీ

- May 11, 2018 , by Maagulf
నేపాల్ - భారత్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభించిన మోదీ

ఖాట్మండ్ : నేపాల్ - భారత్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభమైంది. నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి కలిసి బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వరకు బస్సు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఇక జానకీ టెంపుల్‌ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ వాయిద్య పరికరాన్ని మోదీ వాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com