నేపాల్ - భారత్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభించిన మోదీ
- May 11, 2018ఖాట్మండ్ : నేపాల్ - భారత్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభమైంది. నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి కలిసి బస్సు సర్వీస్ను ప్రారంభించారు. నేపాల్లోని జనక్పూర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు బస్సు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఇక జానకీ టెంపుల్ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ వాయిద్య పరికరాన్ని మోదీ వాయించారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ