వ్యోమగామి పాత్రలో వరుణ్ తేజ్...
- May 11, 2018
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా "ఘాజీ" సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహం బ్రహ్మస్మి సినిమా ఇటీవల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రాలో నటించబోతున్నాడు. అంతరిక్ష నేపథ్యంతో సాగే సినిమా కావడంతో అందుకు తగిన విధంగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియో లో ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ప్రత్యేకంగా సెట్ వెయ్యడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ ఆ సెట్ లోనే జరుగుతోంది.
అహం బ్రహ్మస్మి టైటిల్ తో
అహం బ్రహ్మస్మి
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా "ఘాజీ" సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహం బ్రహ్మస్మి సినిమా ఇటీవల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు స్టార్ట్ అయ్యింది. హీరో, హీరోయిన్స్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నారు.
ప్రశాంత్ విహారి సంగీతం
ప్రశాంత్ విహారి
వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి ఎదుగురు, రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్), సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు.
వరుణ్ తేజ్ వ్యోమగామి
వ్యోమగామి
ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రాలో నటించబోతున్నాడు. అంతరిక్ష నేపథ్యంతో సాగే సినిమా కావడంతో అందుకు తగిన విధంగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియో లో ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ప్రత్యేకంగా సెట్ వెయ్యడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ ఆ సెట్ లోనే జరుగుతోంది. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ పరిశోదకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
జార్జియాలో ప్రత్యేకంగా వేసే సెట్లలో
జార్జియాలో
తాజాగా స్టార్ట్ అయిన షెడ్యూల్ పూర్తి అయ్యాక ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ అమెరికాలో షూట్ చేయనున్నట్లు సమాచారం. జార్జియాలో ప్రత్యేకంగా వేసే సెట్లలో సినిమా కొంత భాగం చిత్రీకరిస్తారట. యాక్షన్ సీక్వెన్సుల కోసం హలీవుడ్ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









