రుద్రమదేవి రైటర్ ఆత్మహత్యాయత్నం
- May 17, 2018
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు రాసిన ప్రముఖ రచయిత రాజసింహం ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఇందుకు కారణాలు తెలియకపోయినా గత కొంత రాజసింహ డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో మాటల రచయితగా మారిన రాజసింహ అతికొద్ది చిత్రాలు మాత్రమే చేశారు. అంతేకాకుండా టక్కరిదొంగ, సంబరం, నీ స్నేహం వంటి చిత్రాల్లో నటించారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రాజసింహా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించించలేదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









