రాజీవ్‌గాంధీకి కుటుంబం నివాళులు

- May 20, 2018 , by Maagulf
రాజీవ్‌గాంధీకి కుటుంబం నివాళులు

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, నియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని రాజీవ్‌ స్మారకం వద్ద నివాళులు సోమవారం ఆర్పించారు. 'పగ, ద్వేషం వంటి వాటిని కలిగి ఉన్నవారు జైలులో ఉన్నట్టేనని నా తండ్రి నేర్పించారు. ప్రతి ఒక్కరిపై ప్రేమాభిమానాలు, గౌరవం చూపించాలి.'' అని ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పలువురు కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌కు నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com