రాజీవ్గాంధీకి కుటుంబం నివాళులు
- May 20, 2018
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, నియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని రాజీవ్ స్మారకం వద్ద నివాళులు సోమవారం ఆర్పించారు. 'పగ, ద్వేషం వంటి వాటిని కలిగి ఉన్నవారు జైలులో ఉన్నట్టేనని నా తండ్రి నేర్పించారు. ప్రతి ఒక్కరిపై ప్రేమాభిమానాలు, గౌరవం చూపించాలి.'' అని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్కు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









