రాజీవ్గాంధీకి కుటుంబం నివాళులు
- May 20, 2018
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, నియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని రాజీవ్ స్మారకం వద్ద నివాళులు సోమవారం ఆర్పించారు. 'పగ, ద్వేషం వంటి వాటిని కలిగి ఉన్నవారు జైలులో ఉన్నట్టేనని నా తండ్రి నేర్పించారు. ప్రతి ఒక్కరిపై ప్రేమాభిమానాలు, గౌరవం చూపించాలి.'' అని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్కు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







