దుబాయ్ ట్యాక్సీలకు సర్వైలెన్స్ కెమెరాలు
- May 20, 2018
దుబాయ్:దుబాయ్లోని 6,500 ట్యాక్సీలకు సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెందిన ట్యాక్సీ ప్లీట్లో సగానికి పైగా ట్యాక్సీలు కెమెరాలను కలిగి వున్నాయి. మొత్తం 10,221 ట్యాక్సీలకూ ఈ ఏడాది చివరిలోగా సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు పూర్తి కానుంది. డ్రైవర్ల ప్రొఫెషనల్ అడ్ మోరల్ కండక్ట్స్ని మెరుగుపర్చే క్రమంలో ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పేర్కొంది. ట్యాక్సీల్లోని కెమెరాలు ఉల్లంఘనల్ని గుర్తిస్తాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







