దుబాయ్ ట్యాక్సీలకు సర్వైలెన్స్ కెమెరాలు
- May 20, 2018
దుబాయ్:దుబాయ్లోని 6,500 ట్యాక్సీలకు సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెందిన ట్యాక్సీ ప్లీట్లో సగానికి పైగా ట్యాక్సీలు కెమెరాలను కలిగి వున్నాయి. మొత్తం 10,221 ట్యాక్సీలకూ ఈ ఏడాది చివరిలోగా సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు పూర్తి కానుంది. డ్రైవర్ల ప్రొఫెషనల్ అడ్ మోరల్ కండక్ట్స్ని మెరుగుపర్చే క్రమంలో ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పేర్కొంది. ట్యాక్సీల్లోని కెమెరాలు ఉల్లంఘనల్ని గుర్తిస్తాయి.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









