స్మగ్లింగ్పై ఉక్కుపాదం: 30 మంది అరెస్ట్
- May 21, 2018
జెడ్డా:సౌదీ బోర్డర్ గార్డ్స్, 1,117 కిలోగ్రాముల హాషిస్ని స్మగుల్ చేస్తున్న 30 మందిని అరెస్ట్ చేశారు. మే 7 నుంచి 19 వరకు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో హాషిస్ డ్రగ్స్ దొరికాయి బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్కి. వివిధ దేశాలకు చెందిన 30 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్ వెల్లడించింది. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిథి కల్నల్ సహీర్ అల్ హార్బి మాట్లాడుతూ, అరెస్టయినవారిలో 13 మంది ఇథియోపియన్లు, ఆరుగురు సోమాలీలు, 11 మంది యెమనీలు వున్నారనీ, వీరిని విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరిగిందని అన్నారు. బోర్డర్ గార్డ్స్ అత్యంత సమర్థవంతంగా ఈ తరహా నేరాల్ని అదుపు చేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









