స్మగ్లింగ్పై ఉక్కుపాదం: 30 మంది అరెస్ట్
- May 21, 2018
జెడ్డా:సౌదీ బోర్డర్ గార్డ్స్, 1,117 కిలోగ్రాముల హాషిస్ని స్మగుల్ చేస్తున్న 30 మందిని అరెస్ట్ చేశారు. మే 7 నుంచి 19 వరకు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో హాషిస్ డ్రగ్స్ దొరికాయి బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్కి. వివిధ దేశాలకు చెందిన 30 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్ వెల్లడించింది. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిథి కల్నల్ సహీర్ అల్ హార్బి మాట్లాడుతూ, అరెస్టయినవారిలో 13 మంది ఇథియోపియన్లు, ఆరుగురు సోమాలీలు, 11 మంది యెమనీలు వున్నారనీ, వీరిని విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరిగిందని అన్నారు. బోర్డర్ గార్డ్స్ అత్యంత సమర్థవంతంగా ఈ తరహా నేరాల్ని అదుపు చేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







