రమదాన్: ఖతార్ పబ్లిక్ పార్క్ల సమయం పొడిగింపు
- May 21, 2018
దోహా:పబ్లిక్ పార్కులు మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు తెరచి వుంచుతున్నట్లు దోహా మునిసిపాలిటీ వెల్లడించింది. రమదాన్ సందర్భంగా పార్క్ల సందర్శన వేళల్ని పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మునిసిపాలిటీకి చెందిన జనరల్ మానిటరింగ్ డిపార్ట్మెంట్ - టెక్నికల్ మానిటరింగ్ సెక్షన్, ఛారిటీ ఆర్గనైజేషన్స్ అలాగే హోటల్స్ మరియు ఇండివిడ్యువల్స్ రమదాన్ సందర్భంగా ఇఫ్తార్ కోసం టెంట్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయా సంస్థలు, వ్యక్తులు ముందుగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. నిబంధనలకు అనుగుణంగా షాప్సని ఏర్పాటు చేసుకునేందుకు ఇన్స్పెక్టర్స్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షిస్తారు. రమదాన్ 14వ రోజున ఖతార్లో ఘనంగా జరిపే గరాంగావ్ ఫెస్టివల్ కోసం వినియోగింంచే ప్రోడక్ట్స్ని సైతం ఇన్స్పెక్టర్స్ తనిఖీ చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









