రమదాన్: ఖతార్ పబ్లిక్ పార్క్ల సమయం పొడిగింపు
- May 21, 2018
దోహా:పబ్లిక్ పార్కులు మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు తెరచి వుంచుతున్నట్లు దోహా మునిసిపాలిటీ వెల్లడించింది. రమదాన్ సందర్భంగా పార్క్ల సందర్శన వేళల్ని పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మునిసిపాలిటీకి చెందిన జనరల్ మానిటరింగ్ డిపార్ట్మెంట్ - టెక్నికల్ మానిటరింగ్ సెక్షన్, ఛారిటీ ఆర్గనైజేషన్స్ అలాగే హోటల్స్ మరియు ఇండివిడ్యువల్స్ రమదాన్ సందర్భంగా ఇఫ్తార్ కోసం టెంట్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయా సంస్థలు, వ్యక్తులు ముందుగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. నిబంధనలకు అనుగుణంగా షాప్సని ఏర్పాటు చేసుకునేందుకు ఇన్స్పెక్టర్స్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షిస్తారు. రమదాన్ 14వ రోజున ఖతార్లో ఘనంగా జరిపే గరాంగావ్ ఫెస్టివల్ కోసం వినియోగింంచే ప్రోడక్ట్స్ని సైతం ఇన్స్పెక్టర్స్ తనిఖీ చేస్తారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







