ఇండియన్ సోషల్ క్లబ్: 3,000 బిర్యానీలు
- May 22, 2018
మస్కట్: 3,000 ప్లేట్ల హైద్రాబాదీ బిర్యానీని రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్కి అందించనున్నారు. ఇండియన్ సోషల్ క్లబ్కి చెందిన దక్కని వింగ్, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఇఫ్తార్ మీల్లో భాగంగా ఈ ఏర్పాట్లు చేశారు. మే 25న క్లాక్ టవర్ - సిబిడి వద్ద ఈ బిర్యానీ పంపకం వుంటుంది. 2002 నుంచి రమదాన్ సందర్భంగా ఇఫ్తార్ని అందిస్తూ వస్తోంది ఇండియన్ సోషల్ క్లబ్తో కలిసి హైదరాబాదీ కమ్యూనిటీ. ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా తమవంతుగా ఇఫ్తార్ మీల్స్ ఏర్పాటు చేస్తున్నామనీ, ఇదొక దైవ కార్యంగా భావిస్తున్నామనీ, మానవీయ కోణంలో ఇఫ్తార్ మీల్స్ ఏర్పాటు చేస్తుండడం ఆనందంగా వుందనీ నిర్వాహకులు తెలిపారు. మస్కట్లోని పలు రెస్టారెంట్లనుంచి బిర్యానీని సేకరిస్తున్నారు. హైద్రాబాదీ బిర్యానీ ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పేదేముంది? ఒమన్లో భారత బ్రాండ్ అంబాసిడర్ ఇంద్రా మణి పాండే కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







