హైదరాబాద్లో ఘోరం.. గోడ కూలి కార్మికులు సజీవ సమాధి
- May 26, 2018హైదరాబాద్:హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రేమ్నగర్లో ఘోరం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం తవ్విన సెల్లార్లో గోడ కూలిపోయింది. ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయిపోయారు. మరొకరిని స్థానికులు కాపాడారు. ఘటనా స్థలాన్ని అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, డిప్యూటీ మేయర్ ఫషియుద్దీన్, ఈస్ట్జోన్ డీసీపీ రమేష్ పరిశీలించారు. అను ప్యాకింగ్ కంపెనీ ఈ నిర్మాణం చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. యజమాని పరారీలో ఉన్నాడు.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్