నేటినుంచి మోదీ విదేశీ పర్యటన
- May 28, 2018
ఢిల్లీ: ప్రధాని మోదీ మరో మూడు విదేశీ పర్యటనలకు బయల్దేరి వెళ్తున్నారు. నేటి నుంచి ఆసియా దేశాలైన ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలో ఆయన పర్యటించనున్నారు. మొట్టమొదట ఇండోనేషియా రాజధాని జకార్తాకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ఆ దేశ ప్రధానితో సమావేశమై రక్షణ, వాణిజ్యరంగాలు, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించనున్నారు. అనంతరం సింగపూర్, మలేషియాలో పర్యటించి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించడంపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







