భారీ అగ్నిప్రమాదం..భయాందోళనలో ప్రజలు
- May 29, 2018
ఢిల్లీలోని ఓ రబ్బర్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురవుతున్నారు. మాళవీయ నగర్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30కి పైగా ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..