వాట్సాప్ కు పోటీగా రామ్ దేవ్ బాబా కింభో యాప్
- May 30, 2018
యోగా గురు రాందేవ్ బాబా స్వదేశీ ఉత్పత్తుల్లో తనదైన మార్క్ ను వేస్తున్నారు. ఇప్పటికే కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో నమ్మకమైన బ్రాండ్గా నిలదొక్కుకున్న పతంజలి ఇతర ఉత్పత్తులపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో స్వదేశీ సమృద్ది సిమ్ కార్డులను ఆవిష్కరించింది. పతంజలి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సిమ్ లను అందుబాటులోకి తెచ్చినట్లు ఆసంస్థ ప్రతినిధులు తెలిపారు.
వారికి 2జీబీ డాటా, అపరిమిత కాలింగ్ ప్లాన్లను అందజేస్తారు. మరి సామాన్యులకు అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది అనే విషయం తెలియాల్సింది. ప్రస్తుతం పతంజలి సంస్థ ఉద్యోగులకు అందుబాటులోకి రానుండగా.. ఈ సిమ్ కార్డును కొనుగోలు చేసిన వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై కూడా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రూ.144 రీచార్జ్తో అపరిమితసేపలు పొందచ్చు.
తాజాగా వాట్సాప్ను ఢీకొట్టేందుకు పతంజలి సిద్ధమైంది. కింభో పేరుతో సరికొత్త మెసేజింగ్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ వాట్సాప్ కు పోటీగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..







