నేరెళ్ల వేణుమాధవ్కు విశిష్ఠ పురస్కారం
- May 31, 2018
హైదరాబాద్: విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ రాష్ట్రప్రభుత్వ విశిష్ఠ పురస్కారానికి ఎంపికవడం పట్ల ప్రముఖ మిమిక్రీ కళాకారుడు కళారత్న మల్లం రమేష్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందజేయనున్నారు. దాదాపు 86సంవత్సరాల వయసులో ఆయనను అవార్డుకు ఎంపిక చేయడాన్ని బట్టి చూస్తే సీఎం కేసీఆర్కు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేయడంతో యావత్ మిమిక్రీకళాకారులు, సమాజం హర్షిస్తోందని రమేష్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







