బంగారం, వెండి ధరలు పడిపోయాయీ ...
- December 08, 2015
ఈ రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. రూ.175 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,775కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ రోజు వెండి ధర కూడా తగ్గింది. వెండి ధర రూ.35వేల కన్నా తక్కువకు పడిపోయింది. ఈరోజు రూ.575 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.34,425కి చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాలనుంచి కొనుగోళ్లు స్వల్పంగా తగ్గడంతో దీని ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







