ఒమన్లో వలసదారుడి మృతి
- June 01, 2018
మస్కట్: హల్బాన్లోని వాటర్ బాడీలో ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వాటర్ రెస్క్యూ టీమ్, నఖాల్ పాండ్లో మృతదేహం కనుగొందని చెప్పారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. మృతుడ్ని వలసదారుడిగా గుర్తించారు. విలాయత్ నఖాల్లోని హల్బాన్లోగల వాటర్ పాండ్లో ఆసియా జాతీయుడు పడిపోయారనీ, అతన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరిగాయనీ, అయితే అప్పటికే అతను మృతి చెందాడనీ, మృతదేహాన్ని అతి కష్టమ్మీద బయటకు తీశామని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









