ఒమన్లో వలసదారుడి మృతి
- June 01, 2018
మస్కట్: హల్బాన్లోని వాటర్ బాడీలో ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వాటర్ రెస్క్యూ టీమ్, నఖాల్ పాండ్లో మృతదేహం కనుగొందని చెప్పారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. మృతుడ్ని వలసదారుడిగా గుర్తించారు. విలాయత్ నఖాల్లోని హల్బాన్లోగల వాటర్ పాండ్లో ఆసియా జాతీయుడు పడిపోయారనీ, అతన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరిగాయనీ, అయితే అప్పటికే అతను మృతి చెందాడనీ, మృతదేహాన్ని అతి కష్టమ్మీద బయటకు తీశామని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







