ఒమన్లో వలసదారుడి మృతి
- June 01, 2018
మస్కట్: హల్బాన్లోని వాటర్ బాడీలో ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వాటర్ రెస్క్యూ టీమ్, నఖాల్ పాండ్లో మృతదేహం కనుగొందని చెప్పారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. మృతుడ్ని వలసదారుడిగా గుర్తించారు. విలాయత్ నఖాల్లోని హల్బాన్లోగల వాటర్ పాండ్లో ఆసియా జాతీయుడు పడిపోయారనీ, అతన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరిగాయనీ, అయితే అప్పటికే అతను మృతి చెందాడనీ, మృతదేహాన్ని అతి కష్టమ్మీద బయటకు తీశామని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







