సగం సంపదను డొనేట్ చేసిన యూఏఈ బిజినెస్మెన్
- June 01, 2018
యూఏఈకి చెందిన ముగ్గురు హై ప్రొఫైల్ బిజినెస్మెన్, అలాగే 14 మంది ఫిలాంత్రపిస్ట్స్ తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. బిల్ మరియు మిలిందా గేట్స్, వార్నర్ బఫెట్ 'గివింగ్ ప్లెడ్జ్' పేరుతో భారీ డొనేషన్లకు తెరలేపారు. ఈ నేపథ్యంలో వారు చూపిన బాటలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే యూఏఈకి చెందిన వ్యాపారవేత్త, క్రిసెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ, క్రిసెంట్ పెట్రోలియం ప్రెసిడెంట్, బద్ర్ జాఫ్ర్, ఎన్ఎంసి హెల్త్ అండ్ యూఏఈ ఎక్స్ఛేంజ్ ఫౌండర్ బిఆర్ శెట్టి, విపిఎస్ హెల్త్ కేర్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ షంవీర్ వయాలి తదితరులు ఈ డొనేషన్ క్యాంప్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇతరుల జీవితాల్లో ఆనందం చూడగలగడమే నిజమైన విజయరహస్యమని ఈ ప్రముఖులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









