సగం సంపదను డొనేట్ చేసిన యూఏఈ బిజినెస్మెన్
- June 01, 2018
యూఏఈకి చెందిన ముగ్గురు హై ప్రొఫైల్ బిజినెస్మెన్, అలాగే 14 మంది ఫిలాంత్రపిస్ట్స్ తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. బిల్ మరియు మిలిందా గేట్స్, వార్నర్ బఫెట్ 'గివింగ్ ప్లెడ్జ్' పేరుతో భారీ డొనేషన్లకు తెరలేపారు. ఈ నేపథ్యంలో వారు చూపిన బాటలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే యూఏఈకి చెందిన వ్యాపారవేత్త, క్రిసెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ, క్రిసెంట్ పెట్రోలియం ప్రెసిడెంట్, బద్ర్ జాఫ్ర్, ఎన్ఎంసి హెల్త్ అండ్ యూఏఈ ఎక్స్ఛేంజ్ ఫౌండర్ బిఆర్ శెట్టి, విపిఎస్ హెల్త్ కేర్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ షంవీర్ వయాలి తదితరులు ఈ డొనేషన్ క్యాంప్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇతరుల జీవితాల్లో ఆనందం చూడగలగడమే నిజమైన విజయరహస్యమని ఈ ప్రముఖులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







