సగం సంపదను డొనేట్ చేసిన యూఏఈ బిజినెస్మెన్
- June 01, 2018యూఏఈకి చెందిన ముగ్గురు హై ప్రొఫైల్ బిజినెస్మెన్, అలాగే 14 మంది ఫిలాంత్రపిస్ట్స్ తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. బిల్ మరియు మిలిందా గేట్స్, వార్నర్ బఫెట్ 'గివింగ్ ప్లెడ్జ్' పేరుతో భారీ డొనేషన్లకు తెరలేపారు. ఈ నేపథ్యంలో వారు చూపిన బాటలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే యూఏఈకి చెందిన వ్యాపారవేత్త, క్రిసెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ, క్రిసెంట్ పెట్రోలియం ప్రెసిడెంట్, బద్ర్ జాఫ్ర్, ఎన్ఎంసి హెల్త్ అండ్ యూఏఈ ఎక్స్ఛేంజ్ ఫౌండర్ బిఆర్ శెట్టి, విపిఎస్ హెల్త్ కేర్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ షంవీర్ వయాలి తదితరులు ఈ డొనేషన్ క్యాంప్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇతరుల జీవితాల్లో ఆనందం చూడగలగడమే నిజమైన విజయరహస్యమని ఈ ప్రముఖులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష