సగం సంపదను డొనేట్ చేసిన యూఏఈ బిజినెస్మెన్
- June 01, 2018
యూఏఈకి చెందిన ముగ్గురు హై ప్రొఫైల్ బిజినెస్మెన్, అలాగే 14 మంది ఫిలాంత్రపిస్ట్స్ తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. బిల్ మరియు మిలిందా గేట్స్, వార్నర్ బఫెట్ 'గివింగ్ ప్లెడ్జ్' పేరుతో భారీ డొనేషన్లకు తెరలేపారు. ఈ నేపథ్యంలో వారు చూపిన బాటలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ సంపదలో సగ భాగాన్ని డొనేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే యూఏఈకి చెందిన వ్యాపారవేత్త, క్రిసెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ, క్రిసెంట్ పెట్రోలియం ప్రెసిడెంట్, బద్ర్ జాఫ్ర్, ఎన్ఎంసి హెల్త్ అండ్ యూఏఈ ఎక్స్ఛేంజ్ ఫౌండర్ బిఆర్ శెట్టి, విపిఎస్ హెల్త్ కేర్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ షంవీర్ వయాలి తదితరులు ఈ డొనేషన్ క్యాంప్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇతరుల జీవితాల్లో ఆనందం చూడగలగడమే నిజమైన విజయరహస్యమని ఈ ప్రముఖులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







