తెలుగు సినీ నిర్మాతల మండలి పాత్రికేయుల సమావేశం..
- December 08, 2015
ఫిల్మ్ఛాంబర్లో నిర్మాతల మండలి ప్రెస్మీట్ హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ఛాంబర్లో తెలుగు సినీ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు డి. సురేశ్బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, బూర్గుపల్లి శివరామకృష్ణ, కె.ఎల్.నారాయణ, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







