పవన్ విరాళంపై వర్మ అభినందనలు..
- December 09, 2015
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెన్నై వరద బాధితులకు అండగా నిలిచాడు. 'సర్దార్ గబ్బర్సింగ్' షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగా స్పందించినా... తనదైన శైలిలో బాధితులను ఆదుకునేందుకు విరాళాన్ని ప్రకటించినట్లు దర్శకుడు వర్మ తన ట్విట్ల ద్వారా తెలిపాడు. చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసిన వరదల కారణంగా రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం తీవ్ర ఇక్కట్లు పడుతున్న విషయం విధితమే. వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ విరాళాన్ని ప్రకటించి చెన్నై బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చెన్నై బాధితుల సహాయార్థం రెండు కోట్ల రూపాయలు విరాళాన్ని ప్రకటించినట్టు వర్మ ట్విట్ల ద్వారా తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ''కొన్నిసార్లు రావడం లేట్ అవుతుందేమో కానీ.. రావడం మాత్రం పక్కా' అని గబ్బర్సింగ్ చిత్రంలో పవన్ చెప్పిన డైలాగు నిజమేనని మరోసారి నిరూపించాడంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే....పవన్ విరాళంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా అభినందనలు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







