ఈద్ నేపథ్యంలో 353 ఖైదీలకు క్షమాభిక్ష
- June 13, 2018
మస్కట్:ఒమన్ సుప్రీమ్ కమాండర్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, 353 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు ఈద్ సందర్భంగా. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. క్షమాభిక్ష పొందిన 353 మందిలో 133 మంది వలసదారులేనని, వివిధ దేశాలకు చెందిన వలసదారులు ఇందులో వున్నారనీ, వీరంతా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







