ఈద్ నేపథ్యంలో 353 ఖైదీలకు క్షమాభిక్ష
- June 13, 2018
మస్కట్:ఒమన్ సుప్రీమ్ కమాండర్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, 353 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు ఈద్ సందర్భంగా. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. క్షమాభిక్ష పొందిన 353 మందిలో 133 మంది వలసదారులేనని, వివిధ దేశాలకు చెందిన వలసదారులు ఇందులో వున్నారనీ, వీరంతా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







