వాట్సాప్ స్కామ్పై వినియోగదారుల్ని హెచ్చరించిన ఒమన్టెల్
- June 13, 2018
మస్కట్:వాట్సాప్ ద్వారా స్కామర్స్ వినియోగదారుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఒమన్ టెల్ తన వినియోగదారుల్ని హెచ్చరించింది. ఒమన్ టెల్ నుంచి సర్వే పేరుతో లింక్ని వాట్సాప్ ద్వారా స్కామర్స్ పంపి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని ఒమన్ టెల్ పేర్కొంది. కొన్ని ప్రశ్నల్ని అడగడం, ఆ తర్వాత క్రెడిట్ కార్డు డిటెయిల్స్ సేకరించడం ద్వారా వినియోగదారుల్ని స్కామర్స్ నట్టేట్లో ముంచుతున్నట్లు ఒమన్ టెల్ తెలిపింది. ఒమన్ టెల్ నుంచి ఎవరూ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాక్ డిటెయిల్స్ని సేకరించబోరనీ, అలా ఎవరైనా ఒమన్ టెల్ పేరుతో స్కామ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయనీ, వినియోగదారులు సైతం ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలని, ఖరీదైన బహుమతులు వస్తాయని మోసపోవద్దని ఒమన్ టెల్ సూచించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







