వాట్సాప్ స్కామ్పై వినియోగదారుల్ని హెచ్చరించిన ఒమన్టెల్
- June 13, 2018
మస్కట్:వాట్సాప్ ద్వారా స్కామర్స్ వినియోగదారుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఒమన్ టెల్ తన వినియోగదారుల్ని హెచ్చరించింది. ఒమన్ టెల్ నుంచి సర్వే పేరుతో లింక్ని వాట్సాప్ ద్వారా స్కామర్స్ పంపి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని ఒమన్ టెల్ పేర్కొంది. కొన్ని ప్రశ్నల్ని అడగడం, ఆ తర్వాత క్రెడిట్ కార్డు డిటెయిల్స్ సేకరించడం ద్వారా వినియోగదారుల్ని స్కామర్స్ నట్టేట్లో ముంచుతున్నట్లు ఒమన్ టెల్ తెలిపింది. ఒమన్ టెల్ నుంచి ఎవరూ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాక్ డిటెయిల్స్ని సేకరించబోరనీ, అలా ఎవరైనా ఒమన్ టెల్ పేరుతో స్కామ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయనీ, వినియోగదారులు సైతం ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలని, ఖరీదైన బహుమతులు వస్తాయని మోసపోవద్దని ఒమన్ టెల్ సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







