యూఏఈ ఇల్లీగల్ రెసిడెంట్స్కి గ్రేస్ పీరియడ్
- June 21, 2018యూఏఈ:యూఏఈలో ఇల్లీగల్ రెసిడెంట్స్కి ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గ్రేస్ పీరియడ్ని ప్రకటించడం జరిగింది. ఈ కాలంలో ఇల్లీగల్ రెసిడెన్సీ సమస్యను ఆయా వ్యక్తులు పరిష్కరించుకోవాల్సి వుంటుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గ్రేస్ పీరియడ్ కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఈ కాలంలో ఆయా వ్యక్తులు తమ రెసిడెన్సీ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి వుంటుంది. గ్రేస్ పీరియడ్ దాటినా ఇల్లీగల్ స్టేటస్ సమస్యని పరిష్కరించుకోనివారిపై చర్యలు తప్పవు. యూఏఈలో సోషల్ మరియు ఎకనమిక్ స్టెబిలిటీ కోసం ఎదురుచూస్తున్నవారికోసం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?