యూఏఈ ఇల్లీగల్ రెసిడెంట్స్కి గ్రేస్ పీరియడ్
- June 21, 2018
యూఏఈ:యూఏఈలో ఇల్లీగల్ రెసిడెంట్స్కి ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గ్రేస్ పీరియడ్ని ప్రకటించడం జరిగింది. ఈ కాలంలో ఇల్లీగల్ రెసిడెన్సీ సమస్యను ఆయా వ్యక్తులు పరిష్కరించుకోవాల్సి వుంటుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గ్రేస్ పీరియడ్ కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఈ కాలంలో ఆయా వ్యక్తులు తమ రెసిడెన్సీ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి వుంటుంది. గ్రేస్ పీరియడ్ దాటినా ఇల్లీగల్ స్టేటస్ సమస్యని పరిష్కరించుకోనివారిపై చర్యలు తప్పవు. యూఏఈలో సోషల్ మరియు ఎకనమిక్ స్టెబిలిటీ కోసం ఎదురుచూస్తున్నవారికోసం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







