యోగా గురువు ఫొటో షేర్ చేశాడు.. బుక్ అయ్యాడు
- June 24, 2018
ప్రముఖ సెలబ్రెటిలా ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేస్తున్నారు కొందరూ అకతాయిలు. తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి షేర్ చేశాడు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్లో బాబా రాందేవ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న ఫొటోను రహిషుద్దీన్ అనే వ్యక్తి షేర్ చేశాడు. దీనిపై ఆగ్రహించిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం ప్రకారం రహిషుద్దీన్పై కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తన ఫ్రెండ్ పంపడంతోనే తను ఈ ఫొటోను షేర్ చేశానని నిందుతుడు పోలీసుల ముందు వాపోయాడు.
మార్ఫింగ్ ఫొటోతో బాబా రాందేవ్ను కించపరిచేలా యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు నోయిడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణ.
తాజా వార్తలు
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







