మత్స్యకారుడి ఇంట్లో భారీ డంప్..ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు,..
- June 25, 2018
తమిళనాడులో LTTE తీవ్రవాదులకు సంబంధించిన భారీ డంప్ కలకలం రేపుతోంది.. పెద్ద సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరంలోని ఓ మత్స్యకారుడి ఇంట్లో సోదాలు చేసిన అధికారులు భారీ డంప్ ను గుర్తించారు. డంప్ లో ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు, ల్యాండ్ మైన్లు ఉన్నాయి.. సోమవారం సాయంత్రం మొదలైన తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







