మత్స్యకారుడి ఇంట్లో భారీ డంప్..ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు,..
- June 25, 2018
తమిళనాడులో LTTE తీవ్రవాదులకు సంబంధించిన భారీ డంప్ కలకలం రేపుతోంది.. పెద్ద సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరంలోని ఓ మత్స్యకారుడి ఇంట్లో సోదాలు చేసిన అధికారులు భారీ డంప్ ను గుర్తించారు. డంప్ లో ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు, ల్యాండ్ మైన్లు ఉన్నాయి.. సోమవారం సాయంత్రం మొదలైన తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది
తాజా వార్తలు
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!









