మత్స్యకారుడి ఇంట్లో భారీ డంప్..ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు,..
- June 25, 2018
తమిళనాడులో LTTE తీవ్రవాదులకు సంబంధించిన భారీ డంప్ కలకలం రేపుతోంది.. పెద్ద సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరంలోని ఓ మత్స్యకారుడి ఇంట్లో సోదాలు చేసిన అధికారులు భారీ డంప్ ను గుర్తించారు. డంప్ లో ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు, ల్యాండ్ మైన్లు ఉన్నాయి.. సోమవారం సాయంత్రం మొదలైన తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







