ముంబయిలో కూలిన చార్టర్డ్ విమానం, 5 మృతి
- June 28, 2018
ముంబయిలోని ఘాట్కోపర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని చార్టర్డ్ విమానం ఢీకొట్టింది. ప్రమాద వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు, అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నాయి. బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ శాఖ దీనిని ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో సుమారు ఐదుగురు చనిపోయినట్టు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో చెప్పారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







