ముంబయిలో కూలిన చార్టర్డ్ విమానం, 5 మృతి
- June 28, 2018
ముంబయిలోని ఘాట్కోపర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని చార్టర్డ్ విమానం ఢీకొట్టింది. ప్రమాద వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు, అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నాయి. బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ శాఖ దీనిని ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో సుమారు ఐదుగురు చనిపోయినట్టు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో చెప్పారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







