ఇరాక్ ప్రధాని ఆదేశం.. 12 మంది ఉగ్ర ఖైదీల కాల్చివేత
- June 29, 2018
ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది ఆదేశాల మేరకు 12 మందిని కాల్చి చంపారు. ఉగ్రవాదం ఆరోపణలపై మరణశిక్షను ఎదుర్కొంటున్న ఆ 12 మందికి అత్యవసరంగా శిక్షను విధించారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇటీవల 8 మంది భద్రతా దళాలను హతమార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రధాని ఉగ్రవాదం కేసుల్లో శిక్షను ఎదుర్కొంటున్న వారిని అంతం చేయాలంటూ గురువారం ప్రధాని అబాది తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉగ్రవాద కేసుల్లో ఇక ఎటువంటి అభ్యర్థనలు చేయలేనివారు, కేసుకు సంబంధించి తుది తీర్పు వెలుబడిన వారిని మాత్రమే తుదముట్టించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







