ఇరాక్ ప్రధాని ఆదేశం.. 12 మంది ఉగ్ర ఖైదీల కాల్చివేత
- June 29, 2018
ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది ఆదేశాల మేరకు 12 మందిని కాల్చి చంపారు. ఉగ్రవాదం ఆరోపణలపై మరణశిక్షను ఎదుర్కొంటున్న ఆ 12 మందికి అత్యవసరంగా శిక్షను విధించారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇటీవల 8 మంది భద్రతా దళాలను హతమార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రధాని ఉగ్రవాదం కేసుల్లో శిక్షను ఎదుర్కొంటున్న వారిని అంతం చేయాలంటూ గురువారం ప్రధాని అబాది తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉగ్రవాద కేసుల్లో ఇక ఎటువంటి అభ్యర్థనలు చేయలేనివారు, కేసుకు సంబంధించి తుది తీర్పు వెలుబడిన వారిని మాత్రమే తుదముట్టించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







